పీవీ సింధు... బ్యాడ్మింటన్ ప్రపంచంలో పరిచయం అవసరం లేని పేరు. ఎప్పుడో 2009లో సబ్ జూనియర్ ఛాంపియన్షిప్లో స్వర్ణంతో మొదలైన ఆమె ప్రయాణం... ప్రపంచ ఛాంపియన్గా ఎదిగే...
Read moreదేశ భాషలందు తెలుగు లెస్స .. ఎక్కడికెళ్లినా తెలుగు వారు కనిపించినా తెలుగు మాట వినిపించినా మనలో వచ్చే కిక్కే వేరు. మరి అలాంటి మన తెలుగు...
Read moreఐపీఎల్ మ్యాచ్ల నేపథ్యంలో క్రికెట్ బెట్టింగ్ జోరుగా కొనసాగుతోంది. దీనితో తెలంగాణ పోలీసులు అప్రమత్తం అయ్యి, రాష్ట్రమంతా జల్లెడ పట్టి మరీ బెట్టింగ్ ముఠాల అంతు తెలుస్తున్నారు....
Read moreభారత క్రికెట్ జట్టును విజయాల బాటలో నడిపించిన టీమిండియా మాజీ సారథి మహేంద్రసింగ్ ధోనీ అంతర్జాతీయ క్రికెట్కు వీడ్కోలు పలికాడు. ఈ విషయాన్నీ ఇన్స్టాగ్రామ్ లో ఒక...
Read moreఅంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) చైర్మన్ పదవి పోటీలో భారత మాజీ కెప్టెన్, బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ ఉన్నారు. ఆ దిశగా సభ్యదేశాల మద్దతు కూడదీసుకుని ప్రయత్నం చేస్తున్నారు. ఇందులో భాగంగా...
Read moreలాక్ డౌన్ కారణంగా గృహ హింస పెరిగిందన్న నివేదికలు అక్షరసత్యం అని నిరూపించే సంఘటన ఇది. గుజరాత్ లో వడోదరలో ఓ వ్యక్తి తన భార్యపై దాడికి...
Read moreలాక్ డౌన్తో కొందరు ఆన్ లైన్ శిక్షణా తరగతుల్ని నిర్వహించుకుంటున్నారు. స్కూల్ కాలేజీలతో పాటు, అన్నిరకాల కోచింగ్ సెంటర్లు మూసివేయడంతో అందరూ ఇళ్లకే పరిమితం అయ్యారు. ఇదే...
Read moreప్రపంచ ఆరోగ్య సంస్థ సూచించిన విధంగా సేఫ్ హ్యాండ్స్ కార్యక్రమంపై సోషల్ మీడియా ద్వారా ప్రజల్లో అవగాహన కల్పిస్తున్నారు సినీ నటులు. కొందరు చేతులని ఎలా శుభ్రపరచుకోవాలి....
Read moreటీమిండియా మాజీ క్రికెటర్ సంజయ్ మంజ్రేకర్కు బీసీసీఐ షాకిచ్చింది. కామెంట్రీ ప్యానెల్లో సభ్యుడైన సంజయ్ పేరును ప్యానెల్ నుంచి తొలగించింది. అయితే ఇందుకు కారణాలు మాత్రం పేర్కొనలేదు....
Read moreఎన్ని వైరస్లు వచ్చినా తట్టుకుని నిలబడిన మానవాళి కరోనా దెబ్బకు అతలాకుతలం అవుతుంది. ప్రస్తుతం ఐపీఎల్ సీజన్-13 కు కరోనా ఎఫెక్ట్ గట్టిగా తగిలింది. ఏప్రిల్ 15...
Read moreమెల్ బోర్న్ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన మహిళ ప్రపంచకప్ ఫైనల్లో 85 పరుగుల తేడాతో టీమ్ ఇండియా ఘోర ఓటమిని చవిచూసింది. టోర్నీ ఆరంభం నుంచి వరుస...
Read moreఐసీసీ మహిళల T20 ప్రపంచకప్ లో తొలిసారిగా ఫైనల్ కు చేరింది భారత్. సిడ్నీలో వర్షం నిరంతరంగా కురుస్తుండడంతో అంపైర్లు మ్యాచ్ని క్యాన్సిల్ చేస్తూ తొలి సెమీస్...
Read moreబీజేపీలో చేరిన సైనా నెహ్వాల్..బిజెపి జాతీయ ప్రధాన కార్యదర్శి అరుణ్ సింగ్ సమక్షంలో పార్టీలో చేరిన సైనా నెహ్వాల్ ,పార్టీ సభ్యత్వ ము తీసుకున్న సైనా..ఢిల్లీ ఎన్నికల్లో...
Read moreసుదీర్ఘ పర్యటన కోసం విరాట్ కోహ్లీ సారథ్యంలోని భారత జట్టు న్యూజిలాండ్లోని ఆక్లాండ్ చేరుకుంది. ఈ నెల 24 నుంచి భారత్-న్యూజిలాండ్ జట్ల మధ్య సిరీస్ ప్రారంభం...
Read moreఇండియన్ క్రికెటర్లకు ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఉంటారు. ఇంటర్నెట్ లో మన వాళ్ళ హవా ఎక్కువగా ఉంటుంది. టీం ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లికి అంతా ఇంతా...
Read moreభారత ఓపెనింగ్ బాట్స్ మెన్ కేఎల్ రాహుల్ వచ్చే ఐపీఎల్ సీజన్లో కింగ్స్ ఎలెవన్ పంజాబ్ కెప్టెన్ గా ఎంపికయ్యాడు. ఆ జట్టు కోచ్, భారత మాజీ...
Read moreవెస్టిండీస్తో వన్డే సిరీస్ ముగిసిన తరువాత ఐసిసి వన్డే బ్యాట్స్మెన్ల జాబితాలో భారత కెప్టెన్, వైస్ కెప్టెన్లు విరాట్ కోహ్లి, రోహిత్ శర్మలు టాప్లో నిలిచారు. 887...
Read moreవిరాట్ కోహ్లి, బాలీవుడ్ తార అనుష్క శర్మకు 2017, డిసెంబర్ 11న వివాహం జరిగింది. నిన్న మ్యాచ్ ముగిశాక వ్యాఖ్యాత సంజయ్ మంజ్రేకర్ తో మాట్లాడుతూ తన...
Read moreటాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి 240 పరుగులు సాధించింది. ఓపెనర్ రోహిత్ శర్మ(75) ఫోర్లు, సిక్కర్లతో...
Read moreహైదరాబాద్లో జరిగిన మొదటి టీ20 మ్యాచ్లో భారత జట్టు గెలుపొందింది. వెస్టిండీస్ జట్టును 6 వికెట్ల తేడాతో టీమిండియా ఓడించింది. విరాట్ కోహ్లీ కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడి...
Read moreదిశ అత్యాచారం, హత్య కేసులోని నలుగురు నిందితులను పోలీసులు ఎన్కౌంటర్ చేశారు. పోలీసులు ఎన్కౌంటర్ చేసిన ఘటనపై ప్రముఖ బాడ్మింటన్ క్రీడాకారిణి జ్వాలా గుత్తా స్పందించారు. ఈ...
Read moreచారిత్రక పింక్ బాల్ డే అండ్ నైట్ టెస్టులో టీమిండియా ఘన విజయం సాధించింది. ఈడెన్ గార్డెన్స్లో బంగ్లాదేశ్తో జరిగిన రెండో టెస్టులో 46 పరుగుల తేడాతో...
Read moreభారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ కపిల్ దేవ్ రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కెటిఆర్ ను సోమవారం ఉదయం జీహెచ్ఎంసీ ఆఫీసులో కలిశారు. డిసెంబర్...
Read moreభారత్తో జరుగుతున్న పింక్ టెస్టులో బంగ్లాదేశ్ బ్యాట్స్మెన్ లిటన్ దాస్, నయిం హసన్ గాయపడిన విషయం తెలిసిందే. ప్రథమ చికిత్స అనంతరం వెంటనే వీరిద్దరిని కోల్కతాలోని వుడ్లాండ్స్...
Read moreహిట్ మ్యాన్ రోహిత్ శర్మ తాజాగా ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్లో టాప్ లేపాడు. తన కెరీర్ లో న్యూ బెస్ట్ ర్యాంక్ ను సొంతం చేసుకున్నాడు రోహిత్....
Read moreరాంచీ టెస్ట్ లో టీమిండియా ఘన విజయం సాధించింది. ఇన్నింగ్స్ లో 202 పరుగులతో సౌతాఫ్రికాపై ఘన విజయాన్ని అందుకుంది. దీంతో ఈ సిరీస్ ను క్లీన్...
Read moreదక్షిణాఫ్రికాతో రాంచీ వేదికగా జరుగుతున్న మూడో టెస్టు మ్యాచ్లో టీమిండియా ఫాస్ట్ బౌలర్ మహ్మద్ షమీ తన సెన్సేషనల్ ఫామ్ ను కొనసాగిస్తున్నాడు. మరోసారి నిప్పులు చెరిగే...
Read moreస్పెయిన్ ఆటగాడు, గ్రాండ్స్లామ్ వీరుడు రఫేల్ నాదల్ ఓ ఇంటివాడయ్యాడు. 14 ఏళ్లుగా పరిచయమున్న షిస్కా పెరెల్లోను నాదల్ వివాహమాడాడు. స్పెయిన్లో అందమైన ఐలాండ్లలో ఒకటైన మలోర్కాలో...
Read moreవీరేంద్ర సెహ్వాగ్… క్రికెట్ అభిమానులకు అయన వీరు గా గుర్తింపు ఉన్నది. మైదానంలో ఉన్నంత సేపు పరుగుల వరదను పారించే ఆటగాళ్లలో ఒకరిగా సెహ్వాగ్ గుర్తింపు తెచ్చుకున్నాడు....
Read moreదక్షిణాఫ్రికాతో జరుగుతున్న మూడో టెస్టు తొలి ఇన్నింగ్స్లో టీమిండియా ఆటగాడు అజింక్యా రహానే సైతం సెంచరీ బాదేశాడు. 169 బంతుల్లో 14 ఫోర్లు, 1 సిక్సర్ సాయంతో...
Read moreభారత్-దక్షిణాఫ్రికాల మధ్య రాంచీలో జరుగుతున్న మూడో టెస్టులో మొదటిరోజు ఆట ముగిసింది. తొలుత వెలుతురు లేమి కారణంగా మ్యాచ్ను నిలిపివేయగా.. తర్వాత వర్షం ప్రారంభమైంది. ఈ కారణంగా...
Read moreఆంధ్రా క్రికెట్ అసోసియేషన్లో భారీ స్కాం జరిగినట్లు ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. పదిహేను ఏళ్లుగా కొందరి చేతుల్లోనే ప్రకాశం జిల్లా క్రికెట్ ఆసోసియేషన్ నలిగిపోతోంది. అధ్యక్షుడు, కార్యదర్శి కనుసన్నల్లో...
Read moreటీమిండియా చరిత్రలో అనిల్ కుంబ్లే, వీరేంద్ర సెహ్వాగ్ ఇద్దరూ దిగ్గజాలే. లెగ్ స్పిన్ బౌలింగ్ లో అసమాన నైపుణ్యం ప్రదర్శించడమే కాదు, మైదానంలో పోరాటపటిమకు, క్రీడాస్ఫూర్తికి మారుపేరులా...
Read moreనాలుగేళ్ల కిందటి మాట. భారత క్రికెట్ జట్టు కోచ్ పదవికి అనిల్ కుంబ్లేతో పాటు రవిశాస్త్రి కూడా రేసులో నిలిచాడు. కానీ సౌరభ్ గంగూలీ నేతృత్వంలోని బీసీసీఐ...
Read moreటీమ్ ఇండియా మాజీ కెప్టన్ సౌరబ్ గంగూలీ సరికొత్తపాత్రలో మెరవనున్నాడు. గతంలో టీంఇండియాను నడిపించిన గంగూలీ… ఇప్పుడు క్రికెట్ ఇండియానే నడిపించేందుకు సిద్దమవుతున్నారు. బిసిసిఐ అధ్యక్షుడిగా పగ్గాలు...
Read moreమూడు టెస్ట్ మ్యాచ్ల సిరీస్లో భాగంగా పుణెలో దక్షిణాఫ్రికాతో జరుగుతున్న రెండో టెస్టులో మూడో రోజైన శనివారం ఉదయం భారత్ శుభారంభం చేసింది. భారత పేసర్లు మహ్మద్...
Read moreపుణె వేదికగా సౌతాఫ్రికాతో జరుగుతున్న రెండో టెస్ట్ మ్యాచ్ రెండో రోజు ఆటలో విరాట్ కోహ్లీ సెంచరీ సాధించాడు. 175 బంతుల్లో విరాట్ 101 పరుగులు చేశాడు....
Read moreమహారాష్ట్రలోని పుణె వేదికగా భారత్-సౌతాఫ్రికా మధ్య రెండో టెస్ట్ మ్యాచ్ తొలి ఇన్నింగ్ ప్రారంభమైంది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్ బ్యాటింగ్ ప్రారంభించింది. తొలి ఓవర్లో...
Read moreవిశాఖ వేదికగా దక్షిణాఫ్రికాతో జరుగుతున్న తొలి టెస్టులో టీమిండియా ఓపెనర్ మయాంక్ అగర్వాల్ అరుదైన ఘనత సాధించాడు. ఈ మ్యాచ్లో మొత్తం 371 బంతులు ఎదుర్కొన్న మయాంక్...
Read moreకరాచీ వేదికగా పాక్-లంక మధ్య అంతర్జాజాతీయ మ్యాచ్ ప్రారంభమైంది. ఫ్లడ్ లైట్ల వెలుతూరులో సాగుతున్న డే అండ్ నైట్ మ్యాచ్ ను తిలకించేందుకు వేల మంది ప్రేక్షకుల...
Read moreభారత్, దక్షిణాఫ్రికా జట్ల మధ్య రేపటి నుంచి విశాఖపట్నంలో తొలి టెస్ట్ మ్యాచ్ జరగనుంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో కొన్ని రోజులుగా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో.. ఈ...
Read moreటీమ్ ఇండియా క్రికెట్ దిగ్గజం సచిన్ తెందుల్కర్ ఓ అద్భుతమైన వీడియో అభిమానులతో పంచుకున్నాడు. ఆటపై ఇష్టంతో ఒకప్పుడు తానెలా సాధన చేశాడో అందులో చూపించాడు. నీరు...
Read moreహైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్సీఏ) అధ్యక్షుడిగా టీమ్ ఇండియా మాజీ కెప్టెన్ మహ్మద్ అజహరుద్దీన్ ఎన్నికయ్యారు. ఎన్నికల అధికారులు అజహరుద్దీన్ ఎన్నికను ప్రకటించారు. ఉప్పల్ స్టేడియంలో పోలింగ్...
Read moreవిరాట్ కోహ్లీ.. అంటేనే దూకుడైన ప్రవర్తన..! ఇటీవలి కాలంలో కాస్త తగ్గించాడు అని అనుకుంటున్నారు.. కానీ సౌత్ ఆఫ్రికాతో బెంగళూరులో జరిగిన టీ20లో మరోసారి పూర్వపు కోహ్లీని...
Read moreహైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్ సీఏ) ఎన్నికల్లో మాజీ ఎంపీ జి.వివేక్ కు ఎదురుదెబ్బ తగిలింది. హెచ్ సీఏ ఎన్నికల్లో వివేక్ అధ్యక్ష పదవికి నామినేషన్ దాఖలు...
Read moreవరల్డ్ బాక్సింగ్ ఛాంపియన్ షిప్లో రజతం గెలుచుకున్న అమిత్ పంగాల్ చరిత్ర సృష్టించాడు. పురుషుల బాక్సింగ్లో ఛాంపియన్ షిప్లో రజతం గెలుచుకున్న తొలి బాక్సర్గా నిలిచిన అమిత్...
Read moreచైనాలోని చాంగ్జౌ వేదికగా జరుగుతున్న ‘చైనా ఓపెన్ సూపర్ 1000’ బ్యాడ్మింటన్ టోర్నీలో భారత్కి ఊహించని ఎదురుదెబ్బ తగిలింది. టైటిల్ ఫేవరెట్గా బరిలోకి దిగిన స్టార్ షట్లర్ పీవీ...
Read moreప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్షిప్లో భారత బాక్సర్ అమిత్ పంఘల్ సంచలనం సృష్టించాడు. 52కిలోల విభాగంలో ఫైనల్లోకి దూసుకెళ్లాడు. హోరాహోరీగా సాగిన సెమీస్లో ప్రత్యర్థి సాకేన్ బిబొస్సినోవ్ను మట్టికరిపించాడు....
Read moreటీమిండియా కెప్టెన్, స్టార్ బ్యాట్స్మెన్ విరాట్ కోహ్లీ పై పాకిస్థాన్ మాజీ ఆల్ రౌండర్ షాహిద్ అఫ్రీది ప్రశంసలు కురిపించారు. కోహ్లీ ఒక అసాధారణ ఆటగాడని కొనియాడారు....
Read moreభారత బ్యాడ్మింటన్ చరిత్రలో సరికొత్త అధ్యాయాన్ని పీవీ సింధు సువర్ణాక్షరాలతో లిఖించిన సంగతి తెలిసిందే. జపాన్ క్రీడాకారిణి ఒకుహరాతో బాసెల్ (స్విట్జర్లాండ్) అలవోకగా గెలిచిన సింధు.. ఈ...
Read more