ఇంటీరియర్ డిజైనర్ అశ్వక్ నాయక్ సూసైడ్ కేసులో మహారాష్ట్ర పోలీసులు అరెస్టు చేసిన రిపబ్లిక్ టీవీ ఎడిటర్ జర్నలిస్ట్ అర్నబ్ గోస్వామి బెయిల్ మీద తలోజ జైలు...
Read moreరిపబ్లిక్ టీవీ సీఈవో అర్నబ్ గోస్వామిని ఈరోజు ఉదయం మహారాష్ట్రలోని అలీబాగ్ పోలీసులు అరెస్టు చేశారు. 53 ఏళ్ల ఇంటీరియర్ డిజైనర్ ఆత్మహత్య కేసులో గోస్వామిని అదుపులోకి...
Read moreప్రముఖ వ్యాపారవేత్త ప్రతిమా గ్రూప్ చైర్మన్ అయినటువంటి శ్రీనివాసరావు గారు TV5 ని కొనబోతున్నారంటూ వచ్చిన వార్తలు అబద్ధాలేనని తేలిపోయింది. ఇది వట్టి ఫేక్ న్యూస్ అని...
Read moreనటుడు సుశాంత్ సింగ్ రాజపుట్ మరణం తరువాత వెలుగులోకి వచ్చిన డ్రగ్స్ కేసులో బాలీవుడ్ నిర్మాతలను , హీరో, హీరోయిన్లను అవమానపరుస్తూ, వారి కీర్తి ప్రతిష్టలకు భంగం...
Read moreబాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజపుట్ మరణం తరువాత బాలీవుడ్ లో డ్రగ్స్ కలకలం మొదలయింది. ఈ కేసులో విచారణ సుశాంత్ ప్రేయసి , స్నేహితురాలు రియా...
Read moreటెలివిజన్ ఛానల్ ఇండియా టుడే శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేసింది. ఉత్తరప్రదేశ్లోని హత్రాస్లో ఉన్నత కుల పురుషులు దళిత మహిళపై సామూహిక అత్యాచారం, హత్య కేసును...
Read moreసుశాంత్ మరణం తరువాత తెరపైకి వచ్చిన బాలీవుడ్ డ్రగ్స్ కేసు లో తనను అవమానపరిచే విధంగా , తన కీర్తి ప్రతిష్టలకు భంగం కలిగేలా మీడియా తప్పుడు...
Read moreన్యూస్ కవర్ చేస్తున్న సమయంలో రిపబ్లిక్ టీవీ రిపోర్టర్.. మిగతా చానల్ సిబ్బందిపై అనుచిత వ్యాఖ్యలు చేయడంతో వారు దాడికి పాల్పడ్డారని సమాచారం. దీనికి సంబంధించిన వీడియో...
Read moreఈరోజు ఉదయం నుండి టాప్ తెలుగు జర్నలిస్ట్ రజినీకాంత్ TV9 ఛానల్ కి రాజీనామా చేసేశారని వార్తలు షికారు చేసాయి. అయితే టీవీ9 ఛానల్ కు ఆయన...
Read more24 గంటల తెలుగు వార్తా ఛానళ్లలో NTV కూడా ఒకటి. ఇప్పుడున్న టాప్ ఛానళ్లలో కాంట్రవర్సీల జోలికి వెళ్లకుండా వార్తా కథనాలు ప్రచురించే అతి తక్కువ ఛానళ్లలో...
Read moreబాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మరణాన్ని టీవీ చానళ్లు ఎలా టి ఆర్ పి ల కోసం వాడుకుంటున్నాయి అనేది మనం అందరం చూస్తూనే...
Read moreన్యూస్ కవరేజ్ కోసం వివిధ ప్రదేశాలకు వెళ్లి, డ్యూటీ నుండి ఇంటికి తిరిగి వచ్చిన తరువాత, ముసుగులు ధరించి, శానిటైజర్లను వాడాలని ఆరోగ్య కమిషనర్ కటమనేని భాస్కర్...
Read moreఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ దాఖలు చేసిన కేసుకు సంబంధించి టీవీ 9 మాజీ సీఈఓ రవి ప్రకాష్కు హైకోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది . ఒకే సమస్యపై...
Read moreఅవును బిత్తిరి సతి పంచులు వేసింది TV9 పైనే, అది కూడా సాక్షి టీవిలో తాను చేయబోతున్న కొత్త ప్రోగ్రాం ప్రోమోలో . నిన్నటి దాకా సత్తి...
Read moreతెలుగు మీడియాలో బిత్తిరి సత్తికి ఉన్న ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. జీరో నుంచి హీరో వరకు ఎదిగాడు. దానికోసం V6 ఛానెల్లో తీన్మార్...
Read moreకరోనా వైరస్ కారణంగా ఉద్యోగులపై తీవ్ర ప్రభావం ఉంది. ఉన్నత ఉద్యోగుల నుంచి అడ్డా కూలీ వరకు తీవ్రంగా ప్రభావితమవుతున్నారు. కరోనా వైరస్ కట్టడి కోసం ప్రపంచదేశాలన్నీ...
Read moreహైదరాబాద్ లో కరోనాతో తెలుగు జర్నలిస్టు మృతి చెందాడు. కరోనా సోకడంతో 4 రోజుల క్రితం సికింద్రాబాద్ గాంధీ ఆసుపత్రిలో చేరిన మనోజ్ చికిత్స పొందుతూ ఇవాళ...
Read moreటీవీ5 యాంకర్ మూర్తి, టీవీ5 ఛానల్ యజమాని బీఆర్కే నాయుడుకు అమరావతి హైకోర్టు బెయిలు మంజూరు చేసింది. ఆంధ్రప్రదేశ్ సీబీసీఐడీ దాఖలు చేసిన కేసుకు సంబంధించి వీరికి...
Read moreనకిలీ వార్తలపై చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వులకు వ్యతిరేకంగా దాఖలు చేసిన పిటిషన్ను ఆంధ్రప్రదేశ్ హైకోర్టు కొట్టివేసింది. అటువంటి ఉత్తర్వులు జారీ చేయడానికి ఉద్దేశ్యం ఏమిటంటే, బాధ్యతగా,...
Read moreకరోనా ప్రపంచంపై పంజా విసిరినప్పటినుండి ఎన్నో జీవితాలు మధ్యలోనే ముగిసిపోయాయి. లాక్ డౌన్ కారణంగా వర్క్ ఫ్రమ్ హోమ్ కి పరిమితమైపోయారు ఉద్యోగులు. చాలా కుటుంబాలపై దీని...
Read moreతెలుగు రాష్ట్రాల్లో, ముఖ్యంగా తెలుగు ప్రజల సోషల్ మీడియా ;పోస్టుల్లో ఎక్కువగా ఈ మధ్య కనబడిన, వినబడిన పేరు ఏదైనా ఉందంటే అది కెసిఆర్ ప్రెస్ మీట్...
Read moreకరోనా వైరస్ సోకిన బాధితులకు చికిత్స చేసే వైద్యులకు ఎన్- 95 మాస్కులు, పీపీఈ కిట్లు ఇవ్వడం లేదంటూ ఆరోపణలు చేసి సస్పెన్షన్కు గురైన నర్సీపట్నం ఏరియా...
Read moreప్రముఖ యాంకర్ శ్రీముఖికి అనుకోని షాక్ తగిలింది. బంజారా హిల్స్ పోలీస్స్టేషన్లో శ్రీముఖిపై వెంకట రమణ శర్మ అనే వ్యక్తి ఫిర్యాదు చేశారు. జెమినీ టీవీలో ప్రసారమయ్యే...
Read moreటాలీవుడ్ అంతా ఇప్పుడు ఒక్కటైంది. విజయ్ దేవరకొండ పెట్టిన ఒక్క వీడియో మహేష్ బాబు ని సైతం కదిలించింది. తెలుగు తారలపై ఫేక్ న్యూస్ వెబ్ సైట్లు...
Read moreభవన నిర్మాణ పనుల కోసం వివిధ రాష్ట్రాల నుంచి కూలీలు తెలంగాణకు వచ్చారు. హైదరాబాద్ - సంగారెడ్డి జాతీయ రహదారిలోని కంది వద్ద ఐఐటీ భవనాల నిర్మాణ...
Read moreఆంధ్ర ప్రదేశ్ లో కరోనా వైరస్ కట్టడిపై ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల గురించి NTV లైవ్ డిబేట్ లో నగరి ఎమ్మెల్యే రోజా పాల్గొనింది. ఈ చర్చ...
Read moreరిపబ్లిక్ టీవీ ఎడిటర్, జర్నలిస్టు అర్నాబ్ గోస్వామికి సుప్రీంకోర్టు ఊరటనిచ్చింది. ఆయనపై మూడు వారాల పాటు ఎటువంటి చర్యలు తీసుకోవద్దు అని కోర్టు పేర్కొన్నది. టీవీ షోలో...
Read moreకరోనాపై పోరులో భాగంగా జగన్ ప్రభుత్వం ఈ వారం దక్షిణ కొరియా నుంచి లక్ష ర్యాపిడ్ టెస్టింగ్ కిట్లను కొనుగోలు చేసిన వార్త తెలిసిందే. ఈ కిట్ల...
Read moreకరోనా వ్యాప్తి నిరోధానికి జరుగుతున్న ప్రయత్నాలకు సహాయంగా జూబ్లీహిల్స్ కో ఆపరేటివ్ హౌజ్ బిల్డింగ్ సొసైటీ, జూబ్లీహిల్స్ ఇంటర్నేషనల్ సెంటర్ కలిపి కోటిన్నర రూపాయల విరాళాన్ని ముఖ్యమంత్రి...
Read moreకరోనా వైరస్ ర్యాపిడ్ టెస్ట్ కిట్లు అందుబాటులోకి రావడంతో… మెడ్టెక్ జోన్ పేరు తెలుగు రాష్ట్రాలోనే కాకుండా దేశవ్యాప్తంగా మార్మోగుతోంది. మెడ్టెక్ జోన్ క్రెడిట్ను ఖాతాలో వేసుకోవడానికి...
Read moreఇలాంటి అవాస్తవాలు ప్రచురించడం ఈనాడు పత్రికకు కొత్తేమి కాదు. అందులోనూ జగన్ పై కానీ జగన్ ప్రభుత్వం పై కానీ అస్సలు కొత్త కాదు. అయితే మరొక...
Read moreరాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్... కేంద్ర హోంశాఖకు లేఖ రాశారని టీడీపీ నేతలు, కార్యకర్తలు సోషల్ మీడియాలో ప్రచారం జరిగింది. కొన్ని యెల్లో మీడియా...
Read moreటీవీ9 మాజీ సీఈఓ రవిప్రకాష్ సంతకాల ఫోర్జరీ కేసు తరువాత కనిపించకుండాపోయారు. అప్పటినుంచి ఆయనకు సంబంధించిన ఏ వార్త సమాచారం కూడా లేదు. టీవీ9 సౌత్ ఇండియాలోనే...
Read moreఢిల్లీ అల్లర్ల కవరేజ్' పై మలయాళ ఛానల్స్ ఆసియానెట్ న్యూస్ మరియు మీడియా వన్ చానళ్ల ను సమాచార మరియు ప్రసార మంత్రిత్వ శాఖ 48 గంటలు...
Read moreబీజేపీ రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ పై బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఆగ్రహం అంటూ ఏబీఎన్ ఆంధ్రజ్యోతి కథనాన్ని ప్రచురించింది. జీవీఎల్ పై పలువురు రాష్ట్ర...
Read moreతెలుగు మీడియాలో యాంకర్లు ఓనర్లు అవడం కొత్తేమి కాదు. రవి ప్రకాష్ టీవీ తెరపై నుండి కనుమరుగైపోయాక ఆ స్థానాన్ని భర్తీ చేసుకునే ఆలోచనలో చాలా ఛానళ్లలో...
Read moreరాజధాని సమస్యపై ABN ఆంధ్రజ్యోతి ఛానల్ నిర్వహించిన లైవ్ షో లో పాల్గొన్న హీరో శివాజీ, లైవ్ షో కి కాల్ చేసిన ఒక కాలర్ ని...
Read moreసీనియర్ జర్నలిస్ట్ 'సౌజన్య నగర్' ప్రస్తుతం తెలుగు టాప్ ట్రెండ్ జర్నలిస్ట్ జాబితాలో ఒకరు. న్యూస్ ప్రెసెంట్ చెయ్యడంలో ఒక్కొక్కరికి ఒక్కో స్టైల్ ఉంటుంది. సమగ్ర విశ్లేషణ,...
Read morehttps://www.youtube.com/watch?v=7gK47w_N2lo
Read moreV6 ఛానెల్లో వచ్చే తీన్మార్ వార్తలు అంటే తెలియని వారుండరు. అక్కా తమ్ముడి క్యారెక్టర్స్తో బిత్తిరి సత్తి అలియాస్ చేవెళ్ల రవి, సావిత్రి అలియాస్ శివజ్యోతి కలిసి...
Read moreవైసీపీ నేత, ఎంపీ విజయసాయి రెడ్డి గురువారం తప్పుడు వార్తలు రాసినందుకు గానూ ఈనాడు, ఆంధ్రజ్యోతి పత్రికలపై లోక్ సభ స్పీకర్ కు మరియు సభా హక్కుల...
Read moreTRP రేటింగ్స్ విషయం లో తెలుగు న్యూస్ ఛానళ్ల మధ్య పోటా పోటీ , తెలుగు సినిమా కలెక్షన్ల కోసం జరిగే ఫ్యాన్ వార్స్ కన్నా ఎక్కువే...
Read moreTV9 పై పోలీస్ కేసు నమోదు అయింది. దీపావళి రోజు టపాసులు కాల్చేవాళ్ళు గాడిదలు అనే ట్యాగ్ లైన్ ను ప్రమోట్ చేస్తుంది TV9. అయితే ఈ...
Read moreపచ్చదనంతో నిండుదనం అన్న నినాదంతో తెలంగాణలో ప్రారంభమైన గ్రీన్చాలెంజ్(హరిత సవాల్)ను టీవీ9 మెనేజింగ్ ఎడిటర్ రజినీకాంత్ స్వీకరించారు. ఈరోజు టీవీ9 ఆఫీస్ పరిధిలో మొక్కలు నాటారు రజినీ....
Read moreగత చంద్రబాబు ప్రభుత్వం అక్రమంగా ఆమోదా పబ్లికేషన్ సంస్థ అంటే ఆంద్రజ్యోతి మీడియాకు విశాఖ పట్నం నడిబొడ్డున పరదేశీపాలెంలో ఎకరంన్నర భూమిని కేటాయించిందని, అది పూర్తిగా అవసరం...
Read moreఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం SVBC ఛానల్ డైరెక్టర్ గా శ్రీనివాస్ రెడ్డి ని నియమించింది. అయితే ఈనాడు పత్రిక అతుత్సాహంతో నటుడు , కమెడియన్ శ్రీనివాస్ రెడ్డికి...
Read moreజర్నలిస్టులకు సీఎం జగన్ పెద్దపీట వేస్తున్నారు. ఇప్పటికే సీనియర్ జర్నలిస్టులైన.. దేవులపల్లి అమర్, సజ్జల రామకృష్ణారెడ్డి, రామచంద్రమూర్తి లను ఏపీ ప్రభుత్వ సలహాదారులుగా నియమించారు. తాజాగా మరో...
Read moreఈ మధ్య వార్తల్లో తరచుగా వింటున్న పేరు మై హోం రామేశ్వరరావు మరియు మెగా కృష్ణారెడ్డి. టీవీ9 సంస్థను కొనుగోలు చేసిన వీరిద్దరిపై రవిప్రకాష్ వర్గీయులు తెలుగుదేశం...
Read moreTv9 బహిష్కృత CEO రవిప్రకాష్ పై ఆస్తులపై EDవిచారణ , రవిప్రకాష్ స్కాం లపై CBI విచారణ జరిపించాలని సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ కు లేఖ రాసిన...
Read more