ADVERTISEMENT
Telugu Circles - Telugu News - తెలుగు వార్తలు
Friday, April 16, 2021
No Result
View All Result
  • న్యూస్
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • భారత్
    • ప్రపంచం
  • వినోదం
    • సినిమా
      • టాలీవుడ్
      • బాలీవుడ్
    • టీవీ
      • బిగ్ బాస్ తెలుగు
    • ఓటిటి
    • స్పోర్ట్స్
      • ఇండియన్ ప్రీమియర్ లీగ్
  • రాజకీయం
  • మహిళ
  • మీడియా
  • వైరల్
  • అభిప్రాయం
  • ఫ్యాక్ట్ చెక్
  • లైఫ్ స్టైల్
    • ఆహారం
    • ఆరోగ్యం
    • భక్తి
    • మనీ
    • విద్య
  • ENGLISH
  • న్యూస్
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • భారత్
    • ప్రపంచం
  • వినోదం
    • సినిమా
      • టాలీవుడ్
      • బాలీవుడ్
    • టీవీ
      • బిగ్ బాస్ తెలుగు
    • ఓటిటి
    • స్పోర్ట్స్
      • ఇండియన్ ప్రీమియర్ లీగ్
  • రాజకీయం
  • మహిళ
  • మీడియా
  • వైరల్
  • అభిప్రాయం
  • ఫ్యాక్ట్ చెక్
  • లైఫ్ స్టైల్
    • ఆహారం
    • ఆరోగ్యం
    • భక్తి
    • మనీ
    • విద్య
  • ENGLISH
No Result
View All Result
Telugu Circles - Telugu News - తెలుగు వార్తలు
English
No Result
View All Result
ADVERTISEMENT
Home ఆంధ్ర ప్రదేశ్

జగన్ Vs కేంద్రం : మళ్ళీ మొదటికొచ్చిన యవ్వారం

September 26, 2019
in ఆంధ్ర ప్రదేశ్, న్యూస్, రాజకీయం
జగన్ Vs కేంద్రం : మళ్ళీ మొదటికొచ్చిన యవ్వారం
ADVERTISEMENT
Share on TwitterShare on Facebook

సౌర, పవన విద్యుత్‌ పీపీఏలపై రాష్ట్ర ప్రభుత్వ వాదనను కేంద్రం తిరస్కరించింది. ఈ మేరకు కేంద్ర ఇంధన మంత్రి ఆర్కే సింగ్‌ ఇటీవల ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డికి లేఖ రాశారు. ప్రధాని మోదీని కలిసినప్పుడు ముఖ్యమంత్రి ఇచ్చిన ఫిర్యాదుకు ప్రతిస్పందనగా కేంద్ర మంత్రి ఈ లేఖ రాయడం విశేషం. ఆంధ్ర ప్రదేశ్‌లో సౌర, పవన విద్యుత్‌కు సంబంధించి గతంలో ఖరారైన ధరలు అధికంగా ఉన్నాయన్న జగన్‌ ప్రభుత్వ వాదనలో నిజం లేదని, కొన్ని రాష్ట్రాలతో పోలిస్తే ఆంధ్రలో ఇవి తక్కువగానే ఉన్నాయని పేర్కొన్నారు.

‘పవన విద్యుత్‌ ధర 2016- 17లో మీ రాష్ట్రంలో ఒక యూనిట్‌ రూ.4.84 ఉంది. అదే సంవత్సరంలో రాజస్థాన్‌లో రూ.5.75, మహారాష్ట్రలో రూ.5.56, మధ్యప్రదేశ్‌లో రూ.4.78, గుజరాత్‌లో రూ.4.18గా ఖరారైంది. గాలి వేగం, భూమి ధర, రాష్ట్ర ప్రభుత్వ విధానాలను బట్టి.. రాష్ట్రానికీ.. రాష్ట్రానికి ధరలు మారుతుంటాయి. అలాగే సౌర విద్యుత్‌ ధర 2014లో మీ రాష్ట్రంలో ఒక యూనిట్‌ రూ.6.75 ఉంది. ఇప్పుడు ఆ ధర రూ.3కి తగ్గిందని మీ ఫిర్యాదులో పేర్కొన్నారని గుర్తు చేశారు. 

సోలార్‌ సెల్స్‌, మాడ్యూళ్లు, పరికరాల ధరలు తగ్గడం, టెక్నాలజీ మారడం వల్ల ఈ ధరలు తగ్గుతున్నాయని కేంద్ర మంత్రి తెలిపారు. నేటి ధరలతో గత ధరలను పోల్చిచూసి ఎక్కువగా ఉన్నాయనుకోవడం సరికాదని స్పష్టం చేశారు. పైగా సౌర, పవన విద్యుదుత్పత్తి యూనిట్లకు ఒకేసారి పెట్టుబడి పెట్టేస్తారని, థర్మల్‌ ప్లాంట్లకు ఏటా బొగ్గు తెచ్చి విద్యుత్‌ ఉత్పత్తి చేసుకోవాలని అంటూ ఈ తేడా గమనించమని హితవు చెప్పారు. 

థర్మల్‌ విద్యుత్‌ ఇప్పుడు యూనిట్‌ రూ.4.20కి దొరుకుతోందని.. దానితో పోలిస్తే సౌర, పవన విద్యుత్‌ ధరలు అధికంగా ఉన్నాయని.. వాటిని తగ్గించాలన్న వాదన సరికాదు. బొగ్గు ధరలు, ఉద్యోగుల జీత భత్యాలు తదితర కారణాల వల్ల థర్మల్‌ విద్యుత్‌ ధర ప్రతి పదేళ్లకు రెట్టింపవుతుందని కేంద్ర మంత్రి పేర్కొన్నారు. పాతికేళ్ల తర్వాత యూనిట్‌ రూ.20-22కి పెరగొచ్చని, అయితే పీపీఏల కారణంగా సౌర, పవన విద్యుత్‌ ధరలు ఇప్పుడు ఉన్నట్లుగా యూనిట్‌ రూ.4.84గానే ఉంటాయని తెలిపారు. 

ADVERTISEMENT

జర్మనీ, చైనా వంటి దేశాల్లో కూడా దీర్ఘకాల పీపీఏలను కుదుర్చుకుని ఆ ధరనే ఆ ఒప్పంద కాలం మొత్తానికీ చెల్లిస్తారని కేంద్ర మంత్రి చెప్పారు. ఆంధ్రప్రదేశ్‌ డిస్కంల ఆర్థిక పరిస్థితి ఆందోళనకరంగా ఉన్న మాట వాస్తవమే అని, అయితే దానికి దానికి సౌర, పవన విద్యుత్‌ ధరలు కారణం కాదని స్పష్టం చేశారు. “మీ డిస్కంలు ఉదయ్‌ పథకంలో చేరాయి. వాటి ప్రకారం.. 2016-17లో 3.6 శాతం, 17-18, 18-19ల్లో ఐదు శాతం చొప్పున కరెంటు చార్జీలు పెంచాలి. కానీ పైసా కూడా పెంచలేదు” అని పేర్కొన్నారు.

ADVERTISEMENT

నిబంధనల ప్రకారం చార్జీలను హేతుబద్ధం చేసుకోవాలని కేంద్ర మంత్రి సూచించారు. “పవన విద్యుత్‌ రంగంలో మూడు కంపెనీలు గ్రీన్‌ కో, రెన్యూ, మైత్రాల వద్దనే అత్యధిక భాగం యూనిట్లు ఉన్నాయని మీరు (జగన్‌) ఫిర్యాదు చేశారు. దానిపై ఆ మూడు కంపెనీలు సమాధానం పంపాయి. టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి రావడానికి ముందే తమకు ఎక్కువ అనుమతులు ఉన్నాయని, ఆ తర్వాత ఇతర సంస్థల యూనిట్ల కొనుగోలు ద్వారా సామర్థ్యాన్ని పెంచుకున్నామని.. ఆ సంస్థలు తెలిపాయి” అని వివరించారు.

ఉదాహరణకు.. గ్రీన్‌ కో కంపెనీకి 2014కి ముందు 253 మెగావాట్ల పవన విద్యుదుత్పత్తికి అనుమతులు వచ్చాయి. 2014 తర్వాత కేవలం 50 మెగావాట్లకే అనుమతిచ్చారు. అది ఇతర సంస్థలను కొనుగోలుచేసి మరో 730 మెగావాట్ల మేర సామర్థ్యం పెంచుకుంది. ఏదైనా ఒక నిర్దిష్ట వ్యవహారంలో అవకతవకలు చోటు చేసుకుంటే చర్య తీసుకోవడానికి రాష్ట్రప్రభుత్వానికి ఎప్పుడైనా అధికారం ఉంటుందని సింగ్ తెలిపారు. 

అయితే ఏవేవో అపోహలతో.. అనుమానాలతో మొత్తం పీపీఏల పునఃసమీక్ష చేపట్టవద్దని హితవు చెప్పారు.  ఇది ప్రపంచవ్యాప్తంగా ఇన్వెస్టర్లకు తప్పుడు సంకేతాలు పంపిస్తుందని హెచ్చరించారు. ఈ దేశంలో ఒకసారి కుదుర్చుకున్న ఒప్పందాలకు విలువ లేదన్న అభిప్రాయం వ్యాపిస్తే పెట్టుబడులు రావు. పునరుత్పాదక విద్యుదుత్పత్తిని భారీగా పెంచాలన్న లక్ష్యానికి విఘాతం కలుగుతుందని వారించారు. 

Tags: bjp andhra pradeshbjp vs ysrcpmodiYS Jagan Mohan Reddy
TweetSendShare
ADVERTISEMENT
ADVERTISEMENT

లేటెస్ట్ న్యూస్

గౌరి జి. కిషన్ లేటెస్ట్ ఫొటోస్

గౌరి జి. కిషన్ లేటెస్ట్ ఫొటోస్

ట్రెండ్ అవుతున్న ’50 రూపాయలు’

ట్రెండ్ అవుతున్న ’50 రూపాయలు’

భర్తతో కలిసి శాంతి మెస్ లో కాజల్ అగర్వాల్

భర్తతో కలిసి శాంతి మెస్ లో కాజల్ అగర్వాల్

ప్రేమికుల రోజున నిధి అగర్వాల్ కు గుడి కట్టిన అభిమానులు

ప్రేమికుల రోజున నిధి అగర్వాల్ కు గుడి కట్టిన అభిమానులు

‘ఉప్పెన’ ఫలితం తరువాతే ఏదైనా: కృతి శెట్టి

‘ఉప్పెన’ ఫలితం తరువాతే ఏదైనా: కృతి శెట్టి

గ్రేటర్ మేయర్ గా ఈమె ?

గ్రేటర్ మేయర్ గా ఈమె ?

జూ. ఎన్టీఆర్ నుంచి మరో పార్టీ:  జగ్గారెడ్డి సంచలన వ్యాఖ్యలు

జూ. ఎన్టీఆర్ నుంచి మరో పార్టీ: జగ్గారెడ్డి సంచలన వ్యాఖ్యలు

ఏపీ రైతుల సంగతి ఏంటి షర్మిల: హరీష్ రావు

ఏపీ రైతుల సంగతి ఏంటి షర్మిల: హరీష్ రావు

జనసేన, బీజేపీ రోడ్‌ మ్యాప్ సిద్ధం: పవన్ కళ్యాణ్

జనసేన, బీజేపీ రోడ్‌ మ్యాప్ సిద్ధం: పవన్ కళ్యాణ్

వచ్చే ఎన్నికల్లో ఓట్లు అడగము: కేసీఆర్ ఛాలెంజ్

వచ్చే ఎన్నికల్లో ఓట్లు అడగము: కేసీఆర్ ఛాలెంజ్

పంచాయతీ ఫలితాలు వైసీపీ పతనానికి నాంది: చంద్రబాబు

పంచాయతీ ఫలితాలు వైసీపీ పతనానికి నాంది: చంద్రబాబు

ఫస్ట్ టైమ్: రాశి ఖన్నా బికినీలో దర్శనం

ఫస్ట్ టైమ్: రాశి ఖన్నా బికినీలో దర్శనం

రైతులను టెర్రరిస్టులు అంటూ కంగనా ట్వీట్…

రైతులను టెర్రరిస్టులు అంటూ కంగనా ట్వీట్…

మీడియాకు రిక్వెస్ట్ చేసిన డైరెక్టర్ శంకర్

మీడియాకు రిక్వెస్ట్ చేసిన డైరెక్టర్ శంకర్

మెగా హీరో ట్రైలర్ విడుదల చేయనున్న ఎన్టీఆర్

మెగా హీరో ట్రైలర్ విడుదల చేయనున్న ఎన్టీఆర్

‘పాగల్’ కూడా వచ్చేసాడు

‘పాగల్’ కూడా వచ్చేసాడు

#DakshaNagarkar Latest Photo Shoot: 5న ‘జాంబీ రెడ్డి’ విడుదల

#DakshaNagarkar Latest Photo Shoot: 5న ‘జాంబీ రెడ్డి’ విడుదల

#HBDBrahmanandam: బ్రహ్మకూ సాధ్యం కానీ ‘బ్రహ్మానందం’

#HBDBrahmanandam: బ్రహ్మకూ సాధ్యం కానీ ‘బ్రహ్మానందం’

వైసీపీ Vs వైసీపీ : ఇదే అసలు తలనొప్పి

వైసీపీ Vs వైసీపీ : ఇదే అసలు తలనొప్పి

హీరో సూర్య నిర్మాతగా సుధా కొంగర దర్శకత్వంలో మహేష్ బాబు

హీరో సూర్య నిర్మాతగా సుధా కొంగర దర్శకత్వంలో మహేష్ బాబు

పవన్- క్రిష్‌లకు ‘నిధి’ దొరికేసిందా !

పవన్- క్రిష్‌లకు ‘నిధి’ దొరికేసిందా !

బిగ్ బ్రేకింగ్ : వంద శాతం ఆక్యుపెన్సీకి.. గ్రీన్‌ సిగ్నల్‌

బిగ్ బ్రేకింగ్ : వంద శాతం ఆక్యుపెన్సీకి.. గ్రీన్‌ సిగ్నల్‌

టాలీవుడ్ కి మరో మలయాళ అందం..

టాలీవుడ్ కి మరో మలయాళ అందం..

రైతులకు నాకు ఒక ఫోన్ కాల్ దూరం మాత్రమే అన్న మోడీ

రైతులకు నాకు ఒక ఫోన్ కాల్ దూరం మాత్రమే అన్న మోడీ

యూట్యూబ్ వంట ఛానల్ లో రాహుల్ గాంధీ … వైరల్

యూట్యూబ్ వంట ఛానల్ లో రాహుల్ గాంధీ … వైరల్

ఖిలాడి రవితేజకు జగత్ ఖిలాడి దొరికేసాడు

ఖిలాడి రవితేజకు జగత్ ఖిలాడి దొరికేసాడు

గాంధీని చంపిన నాథూరామ్ గాడ్సే కి మద్దతుగా ట్విట్టర్ లో ట్రెండ్

గాంధీని చంపిన నాథూరామ్ గాడ్సే కి మద్దతుగా ట్విట్టర్ లో ట్రెండ్

ఢిల్లీలో బాంబు పేలుడు: ‘ ఇది ట్రైలర్ ‘ మాత్రమే అంటూ లెటర్

ఢిల్లీలో బాంబు పేలుడు: ‘ ఇది ట్రైలర్ ‘ మాత్రమే అంటూ లెటర్

‘క్యూ’ కట్టిన టాలీవుడ్ సినిమాలు: విడుదల తేదీలు సంక్షిప్తంగా..

‘క్యూ’ కట్టిన టాలీవుడ్ సినిమాలు: విడుదల తేదీలు సంక్షిప్తంగా..

అఫీషియల్: సూర్య సినిమాలో నాని హీరోయిన్

అఫీషియల్: సూర్య సినిమాలో నాని హీరోయిన్

ADVERTISEMENT
ADVERTISEMENT
Telugu Circles - Telugu News - తెలుగు వార్తలు

Navigate Site

  • About Us
  • Advertise
  • Privacy & Policy
  • Contact

Follow Us

No Result
View All Result
  • న్యూస్
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • భారత్
    • ప్రపంచం
  • వినోదం
    • సినిమా
      • టాలీవుడ్
      • బాలీవుడ్
    • టీవీ
      • బిగ్ బాస్ తెలుగు
    • ఓటిటి
    • స్పోర్ట్స్
      • ఇండియన్ ప్రీమియర్ లీగ్
  • రాజకీయం
  • మహిళ
  • మీడియా
  • వైరల్
  • అభిప్రాయం
  • ఫ్యాక్ట్ చెక్
  • లైఫ్ స్టైల్
    • ఆహారం
    • ఆరోగ్యం
    • భక్తి
    • మనీ
    • విద్య
  • ENGLISH