ఖమ్మం ట్యాంక్ బండ్ సమీపంలో ఇద్దరు కానిస్టేబుళ్లు వాహనదారుల నుంచి వసూళ్లకు పాల్పడ్డారు. ఎస్సై, సీఐ లేకుండానే వారు దారిన వెళ్లే వాహనదారులను ఆపి కాగితాలు చూపించాలని అడిగారు. కనీసం ఎస్సై లేకుండా ఎలా కాగితాలు అడుగుతారని, నీ పేరేంటని, ఓ సామాన్యుడు గట్టిగా ప్రశ్నించడంతో ఏం చెప్పాలో అర్థంకాక బిత్తర చూపులు చూస్తూ పోలీస్ స్టేషన్ను రండి అంటూ వెళ్లిపోయారు ఆ కానిస్టేబుళ్లు.
ఈ వీడియో చుసిన వారంతా ఆ అబ్బాయిని భారతీయుడు సినిమాలో కమలహాసన్ తో పోలుస్తున్నారు.
ADVERTISEMENT
ADVERTISEMENT