ADVERTISEMENT
Telugu Circles - Telugu News - తెలుగు వార్తలు
Sunday, January 24, 2021
No Result
View All Result
  • న్యూస్
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • భారత్
    • ప్రపంచం
  • వినోదం
    • సినిమా
      • టాలీవుడ్
      • బాలీవుడ్
    • టీవీ
      • బిగ్ బాస్ తెలుగు
    • ఓటిటి
    • స్పోర్ట్స్
      • ఇండియన్ ప్రీమియర్ లీగ్
  • రాజకీయం
  • మహిళ
  • మీడియా
  • వైరల్
  • అభిప్రాయం
  • ఫ్యాక్ట్ చెక్
  • లైఫ్ స్టైల్
    • ఆహారం
    • ఆరోగ్యం
    • భక్తి
    • మనీ
    • విద్య
  • ENGLISH
  • న్యూస్
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • భారత్
    • ప్రపంచం
  • వినోదం
    • సినిమా
      • టాలీవుడ్
      • బాలీవుడ్
    • టీవీ
      • బిగ్ బాస్ తెలుగు
    • ఓటిటి
    • స్పోర్ట్స్
      • ఇండియన్ ప్రీమియర్ లీగ్
  • రాజకీయం
  • మహిళ
  • మీడియా
  • వైరల్
  • అభిప్రాయం
  • ఫ్యాక్ట్ చెక్
  • లైఫ్ స్టైల్
    • ఆహారం
    • ఆరోగ్యం
    • భక్తి
    • మనీ
    • విద్య
  • ENGLISH
No Result
View All Result
Telugu Circles - Telugu News - తెలుగు వార్తలు
English
No Result
View All Result
ADVERTISEMENT
Home ఆంధ్ర ప్రదేశ్

ఏపీ సీఎం జగన్ కి వింత రోగం – నారా లోకేష్

December 6, 2020
in ఆంధ్ర ప్రదేశ్, ట్రాజెడీ, న్యూస్
ఏపీ సీఎం జగన్ కి వింత రోగం – నారా లోకేష్
ADVERTISEMENT
Share on TwitterShare on Facebook

ఆంధ్ర ప్రదేశ్ ఏలూరు లో ప్రజలు అస్వస్థతకు గురి అవుతున్నారు గత కొద్దీ రోజులుగా . ఉన్నవారు ఉన్నట్లే కిందపడిపోయారు. నోట్లో నురగలు కక్కుతూ స్పృహ కోల్పోయారు. చిన్నపిల్లలతో సహా సమారు వంద మంది వరకు అస్వస్థతకు గురయ్యారు. చూస్తుండగానే కళ్లు తిరిగిపడిపోతుండడంతో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. 

ADVERTISEMENT
ADVERTISEMENT

ప్రస్తుతం ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రిలో 40 మంది బాధితులు చికిత్స పొందుతున్నారు. శనివారం రాత్రి 20 మంది డిశ్చార్జ్ అయినట్లు అధికారులు తెలిపారు. బాధితులకు రక్త పరీక్షలు,  సిటీ స్కానింగ్ పరీక్షలు చేస్తున్నారు. వ్యాధి లక్షణాలు కనిపించడంలేదు. మంచినీరు, వాయు కాలుష్యం కారణం కావచ్చునని వైద్యుల అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మంచినీరు కాచి తాగాలని,  అవసరమైతే బయటకు రావాలంటూ వైద్యుల సూచిస్తున్నారు.

ఈ సంఘటనపై స్పందించిన తెలుగు దేశం పార్టీ అధినేత చంద్రబాబు కుమారుడు నారా లోకేష్ ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి పై విమర్శలు గుప్పించారు . ట్విట్టర్ వేదికగా జగన్ ని టార్గెట్ చేస్తూ ఈ కామెంట్లు చేశారు లోకేష్. ” వింత రోగం వచ్చింది,ప్రజలకు కాదు @ysjagan కి. తన చేతగాని తనం ఎక్కడ బయటపడుతుందో అనే భయంతో ఏలూరు లో వింత రోగం వచ్చింది, మాస్ హిస్టీరియా అనే ప్రచారానికి తెరలేపింది ప్రభుత్వం.నీటిలో లోపం లేదు,గాలిలో లోపం లేదు,మాకు ఓటేసిన ప్రజల్లోనే లోపం ఉందని వైద్య శాఖ మంత్రి అనడం, పారిశుద్ధ్య లోపాన్ని ప్రజల పైకి నెట్టేసే ప్రయత్నం చేయడం దారుణంపూర్తి స్థాయిలో ల్యాబ్ రిపోర్ట్స్ రాకుండానే నీరు కలుషితం కాలేదు అని ప్రకటనలు ఇవ్వడం మాని మరింత మంది అస్వస్థతకు గురికాకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి ” అంటూ ట్వీట్ చేసారు లోకేష్.

వింత రోగం వచ్చింది,ప్రజలకు కాదు @ysjagan కి. తన చేతగాని తనం ఎక్కడ బయటపడుతుందో అనే భయంతో ఏలూరు లో వింత రోగం వచ్చింది, మాస్ హిస్టీరియా అనే ప్రచారానికి తెరలేపింది ప్రభుత్వం.(1/3)

— Lokesh Nara #StayHomeSaveLives (@naralokesh) December 6, 2020
Tags: andhra pradesh newsap cm ys jaganlatest telugu newsmystery disease in elurunara lokeshTelugu News Live | Today News in Telugu | తాజా తెలుగు వార్తలుtop story
TweetSendShare
ADVERTISEMENT
ADVERTISEMENT

లేటెస్ట్ న్యూస్

‘సీటీమార్​’ వచ్చేస్తున్నాడు !

‘సీటీమార్​’ వచ్చేస్తున్నాడు !

శ్రీవారి సన్నిధిలో తెలంగాణ గవర్నర్

శ్రీవారి సన్నిధిలో తెలంగాణ గవర్నర్

క్రికెటర్ తో  వరలక్ష్మి పెళ్లి ఫిక్స్  !

క్రికెటర్ తో వరలక్ష్మి పెళ్లి ఫిక్స్ !

Announce: శివ‌రాత్రికి శ‌ర్వానంద్ ‘శ్రీ‌కారం’

Announce: శివ‌రాత్రికి శ‌ర్వానంద్ ‘శ్రీ‌కారం’

Telangana Bypoll: నాగార్జున సాగర్ రేసులో రాములమ్మ ?

Telangana Bypoll: నాగార్జున సాగర్ రేసులో రాములమ్మ ?

‘D COMPANY’ Teaser: డైలాగ్స్‌ లేకుండా దావూద్ టీజర్

‘D COMPANY’ Teaser: డైలాగ్స్‌ లేకుండా దావూద్ టీజర్

వైరల్ ఫోటోలు:  తమన్నా వర్కవుట్స్‌ పాఠాలు

వైరల్ ఫోటోలు: తమన్నా వర్కవుట్స్‌ పాఠాలు

‘వకీల్ సాబ్’ ట్రైలర్.. దిల్ రాజుకు రిటర్న్ గిఫ్ట్ !

‘వకీల్ సాబ్’ ట్రైలర్.. దిల్ రాజుకు రిటర్న్ గిఫ్ట్ !

పశ్చిమ బెంగాల్: ఎమ్మెల్యే బైషాలి దాల్మియాను తృణమూల్ కాంగ్రెస్ పార్టీ నుంచి బహిష్కరించింది

పశ్చిమ బెంగాల్: ఎమ్మెల్యే బైషాలి దాల్మియాను తృణమూల్ కాంగ్రెస్ పార్టీ నుంచి బహిష్కరించింది

ప్రపంచం పాతాళానికి, రిలయన్స్ లాభాలు ఆకాశానికి

ప్రపంచం పాతాళానికి, రిలయన్స్ లాభాలు ఆకాశానికి

విజయ్ ‘మాస్టర్’ తో బుట్టబోమ్మ !

విజయ్ ‘మాస్టర్’ తో బుట్టబోమ్మ !

వారం గ్యాపులో బెంగాల్ కు వెళ్లనున్న మోడీ షా.. హీటెక్కనున్న దీదీ అడ్డా?

వారం గ్యాపులో బెంగాల్ కు వెళ్లనున్న మోడీ షా.. హీటెక్కనున్న దీదీ అడ్డా?

బ్రేకింగ్ | ఏపీలో పంచాయతీ ఎన్నికలు పెట్టుకోండి – ఈసీ కి హైకోర్టు డివిజన్ బెంచ్ అనుమతి

బ్రేకింగ్ | ఏపీలో పంచాయతీ ఎన్నికలు పెట్టుకోండి – ఈసీ కి హైకోర్టు డివిజన్ బెంచ్ అనుమతి

వీడియో వైర‌ల్: మ‌హేష్ ను ఎప్పుడు ఇలా చూసివుండరు !

వీడియో వైర‌ల్: మ‌హేష్ ను ఎప్పుడు ఇలా చూసివుండరు !

5 లక్షల మంది భారతీయులకు ఊరటనిచ్చిన అమెరికా కొత్త అధ్యక్షుడి సంతకం

5 లక్షల మంది భారతీయులకు ఊరటనిచ్చిన అమెరికా కొత్త అధ్యక్షుడి సంతకం

గ్లోబల్ రిపోర్ట్ | ప్రమాదంలో ప్రపంచం | కరోనా వైరస్ కన్నా రిస్క్

గ్లోబల్ రిపోర్ట్ | ప్రమాదంలో ప్రపంచం | కరోనా వైరస్ కన్నా రిస్క్

స్మార్ట్ కెమెరాలు | మహిళల ఫోటోలు తీసి పోలీస్ స్టేషన్ కు అలర్ట్ పంపుతుంది

స్మార్ట్ కెమెరాలు | మహిళల ఫోటోలు తీసి పోలీస్ స్టేషన్ కు అలర్ట్ పంపుతుంది

Sushanth Birthday: ఇంజనీరింగ్ వదిలి.. సుశాంత్ సినిమాలకు ఎలా వచ్చాడు ?

Sushanth Birthday: ఇంజనీరింగ్ వదిలి.. సుశాంత్ సినిమాలకు ఎలా వచ్చాడు ?

బ్రేకింగ్ | ఆసుపత్రికి శశికళ … విడుదలకు ముందు ఆరోగ్య సమస్య

బ్రేకింగ్ | ఆసుపత్రికి శశికళ … విడుదలకు ముందు ఆరోగ్య సమస్య

ట్రంప్ తెలివి, వైట్ హౌస్ లో తన చివరి రోజున చిన్న కూతురు నిశ్చితార్థం చేసేసాడు

ట్రంప్ తెలివి, వైట్ హౌస్ లో తన చివరి రోజున చిన్న కూతురు నిశ్చితార్థం చేసేసాడు

బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య, మంచిర్యాల జిల్లా కలెక్టర్ కు హైకోర్టు నోటీసులు

బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య, మంచిర్యాల జిల్లా కలెక్టర్ కు హైకోర్టు నోటీసులు

2 నెలలుగా కనిపించని చైనా కుబేరుడు వీడియో రిలీజ్ చేసిన గ్లోబల్ టైమ్స్

2 నెలలుగా కనిపించని చైనా కుబేరుడు వీడియో రిలీజ్ చేసిన గ్లోబల్ టైమ్స్

నేతాజీ సుభాష్ చంద్రబోస్ పుట్టిన రోజును పరాక్రమ దివాస్ గా జరపాలని కేంద్రం నిర్ణయం

నేతాజీ సుభాష్ చంద్రబోస్ పుట్టిన రోజును పరాక్రమ దివాస్ గా జరపాలని కేంద్రం నిర్ణయం

పవన్ టైటిల్ తో వచ్చిన వరుణ్ తేజ్

పవన్ టైటిల్ తో వచ్చిన వరుణ్ తేజ్

TC జ్ఞానం | నార్వేలో వాక్సిన్ వేసుకున్న 29 మంది వృద్దులు మరణించారు – దీనికి వాక్సిన్ కారణమా ?

TC జ్ఞానం | నార్వేలో వాక్సిన్ వేసుకున్న 29 మంది వృద్దులు మరణించారు – దీనికి వాక్సిన్ కారణమా ?

ఆ ఊర్లో ఫ్రీగా మినరల్ వాటర్ ఇచ్చినా తాగరు

ఆ ఊర్లో ఫ్రీగా మినరల్ వాటర్ ఇచ్చినా తాగరు

రండి మాట్లాడుకుందాం – ఫేస్ బుక్ , ట్విట్టర్ కి ప్రభుత్వం పిలుపు

రండి మాట్లాడుకుందాం – ఫేస్ బుక్ , ట్విట్టర్ కి ప్రభుత్వం పిలుపు

పసిపిల్లలు అమ్మే ముఠాను పట్టుకున్న పోలీసులు

పసిపిల్లలు అమ్మే ముఠాను పట్టుకున్న పోలీసులు

అహ్మదాబాద్, సూరత్ మెట్రో ప్రాజెక్టును ప్రారంభించిన ప్రధాని మోదీ

అహ్మదాబాద్, సూరత్ మెట్రో ప్రాజెక్టును ప్రారంభించిన ప్రధాని మోదీ

రిపబ్లిక్ డే రోజున రైతుల ట్రాక్టర్ ర్యాలీపై కోర్టు విచారణ వాయిదా

రిపబ్లిక్ డే రోజున రైతుల ట్రాక్టర్ ర్యాలీపై కోర్టు విచారణ వాయిదా

ADVERTISEMENT
ADVERTISEMENT
Telugu Circles - Telugu News - తెలుగు వార్తలు

Navigate Site

  • About Us
  • Advertise
  • Privacy & Policy
  • Contact

Follow Us

No Result
View All Result
  • న్యూస్
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • భారత్
    • ప్రపంచం
  • వినోదం
    • సినిమా
      • టాలీవుడ్
      • బాలీవుడ్
    • టీవీ
      • బిగ్ బాస్ తెలుగు
    • ఓటిటి
    • స్పోర్ట్స్
      • ఇండియన్ ప్రీమియర్ లీగ్
  • రాజకీయం
  • మహిళ
  • మీడియా
  • వైరల్
  • అభిప్రాయం
  • ఫ్యాక్ట్ చెక్
  • లైఫ్ స్టైల్
    • ఆహారం
    • ఆరోగ్యం
    • భక్తి
    • మనీ
    • విద్య
  • ENGLISH