ఉత్తర ప్రదేశ్లోని మీరట్ జిల్లాలో మరో నలుగురిలో కరోనా యొక్క కొత్త జాతి కనుగొనబడింది. ఇప్పుడు భారతదేశంలో కొత్త జాతుల బారిన పడిన వారి సంఖ్య 38 కి...
Read moreస్వదేశీ కరోనా వ్యాక్సిన్ "కోవాక్సిన్" ట్రయల్ ఇప్పుడు 12 సంవత్సరాల కంటే ఎక్కువ వయస్సు ఉన్న పిల్లలపై నిర్వహించబడుతుంది. దీనికి భారత్ బయోటెక్ను కేంద్ర ప్రభుత్వం ఆమోదించింది. కోవాక్సిన్ ప్రస్తుతం...
Read moreభారత్ బయోటెక్కు చెందిన కోవాక్సిన్ను డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా (డిసిజిఐ) అత్యవసర ఉపయోగం కోసం ఆమోదించింది. ఈ ఆమోదం త్వరితంగా ఇవ్వబడిందని ప్రతిపక్షాలు ఆరోపించాయి. టీకాపై కొనసాగుతున్న...
Read moreపిల్లలపై VUI-2020 12/01 పేరుతో కొత్త కరోనావైరస్ యొక్క మార్పు చెందిన వేరియంట్ యొక్క ప్రభావాన్ని UK లోని శాస్త్రవేత్తలు పరిశీలిస్తున్నారు. ఒక్కసారిగా అలర్ట్ అయిన లండన్...
Read moreన్యూ ఢిల్లీ, రాయిటర్స్. కరోనా మహమ్మారి మధ్య కొత్త సంవత్సరంలో భారతీయులకు శుభవార్త. కరోనా వ్యాక్సిన్పై సబ్జెక్ట్ ఎక్స్పర్ట్ కమిటీ సమావేశంలో, ఆక్స్ఫర్డ్ ఆస్ట్రాజెనెకాకు చెందిన కరోనా వ్యాక్సిన్ కోవిషీల్డ్కు...
Read moreభారతదేశంలో కొత్త కరోనా జాతి బారిన పడిన వారి సంఖ్య వేగంగా పెరుగుతోంది. ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకారం, శుక్రవారం మరో 4 కొత్త కేసులు నమోదయ్యాయి....
Read moreయూకేలో కరోనా వైరస్ కొత్త జాతి పుట్టుకొచ్చిన విషయం బయటపడ్డ క్షణం నుండి ప్రపంచ దేశాలు ఒక్కసారిగా అలర్ట్ అయ్యాయి. అని దేశాలు ఇప్పటికే యూకే నుండి...
Read moreలండన్లో పరిణతి చెందిన కరోనా వైరస్ రోజురోజుకు పెరుగుతుండడంతో అక్కడ క్రిస్మస్ వేడుకలను రద్దు చేసింది ఆ ప్రభుత్వం. అంతేకాకుండా జనవరి వరకు ఇంటర్నేషనల్ విమానాలను రద్దు...
Read moreరాజమహేంద్రవరం రూరల్ మండలం హుక్కుంపేట సమీపంలోని రామకృష్ణనగర్కు చెందిన ఆంగ్లో ఇండియన్ మహిళ ఒకరు ఈనెల 22న యూకే నుంచి విమానంలో ఢిల్లీకి వచ్చారు. ఆమెను రిసీవ్...
Read moreభారత్ బయోటెక్ తన కోవిడ్ -19 వ్యాక్సిన్ " కోవాక్సిన్ " యొక్క ఫేజ్ -3 క్లినికల్ ట్రయల్ కోసం 13,000 మంది వాలంటీర్లను భారతదేశంలోని పలు...
Read moreలండన్ లో మొదలైన కొత్త కరోనా వ్యాప్తి ప్రపంచ దేశాలను మళ్ళీ భయ భ్రాంతులకు గురి చేస్తుంది. ఇప్పటికే పలు దేశాలు లండన్ నుండి వచ్చే విమానాలను...
Read moreచెన్నై: బ్రిటన్ నుంచి చెన్నైకి వచ్చిన వ్యక్తికి కరోనా ధృవీకరించబడిందని, అతని కఫం నమూనాలను పూణేలోని ఒక ప్రయోగశాలకు పంపినట్లు తమిళనాడు ఆరోగ్య కార్యదర్శి రాధాకృష్ణన్ తెలిపారు....
Read moreUK లో వేగంగా వ్యాపించే కొత్త కరోనావైరస్ జాతిని ఆపడానికి చేస్తున్న ప్రయత్నంలో భాగంగా బోరిస్ జాన్సన్ లండన్ మరియు ఆగ్నేయ ఇంగ్లాండ్పై పూర్తి లాక్ డౌన్...
Read moreఅధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ శుక్రవారం మాట్లాడుతూ, రెండవ కరోనావైరస్ వ్యాక్సిన్కు అమెరికా అధికారం ఇచ్చిందని, రెగ్యులేటర్లు మాత్రమే ఇక పచ్చ జండా ఊపడమే ఆలస్యం. "మోడరనా వ్యాక్సిన్...
Read moreపంజాబ్ 12 వ తరగతి విద్యార్థులకు 1.3 లక్షల స్మార్ట్ఫోన్లను పంపిణీ చేస్తుంది. ఇ-లెర్నింగ్ను సులభతరం చేయడానికి పంజాబ్లోని 12 వ తరగతి ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు...
Read moreభారత్ బయోటెక్ యొక్క కరోనావైరస్ వ్యాక్సిన్ అభ్యర్థి 'కోవాక్సిన్' మంచి ఫలితాలను చూపించింది. దశ I మరియు దశ II ఫలితాలు అన్ని సమూహాలలో వ్యాక్సిన్ బాగా తట్టుకోగలవని...
Read moreదేశ వ్యాప్తంగా ఉన్న ఐఐటీ, ఎన్ఐటీల్లో ప్రవేశాల కోసం నిర్వహించే జేఈఈ మెయిన్ పరీక్ష షెడ్యూల్ విడుదలైంది. ఈసారి నాలుగు విడుతల్లో జేఈఈ మెయిన్ నిర్వహించాలని నేషనల్...
Read moreఎప్పుడెప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తున్న కరోనా వ్యాక్సిన్ ఇలా వచ్చినట్టే వచ్చి రావట్లేదు. ఇప్పటికే పలు దేశాలు మాత్రం వ్యాక్సిన్ రిలీజ్ చేసి ప్రయోగాలు చేస్తున్నాయి...
Read moreవామ్మో ఒక్కసారిగా బంగారం ధరలు ఆకాశానికి తాకాయి. గత వారం రోజులుగా రోజు రోజు తగ్గుతూ వచ్చిన బంగారం ధరలు ఉన్నట్టుండి డిసెంబర్ 8 మంగళవారం రోజున...
Read moreఒక Covid -19 టీకా UK లో మొదటి సారి ఒక రోగికి ఇంజెక్ట్ చేశారు.ఉత్తర ఐర్లాండ్లోని ఎన్నిస్కిల్లెన్కు చెందిన మరియు కోవెంట్రీలో నివసిస్తున్న మార్గరెట్ కీనన్ వచ్చే వారం...
Read moreవాషింగ్టన్: 24 గంటల్లో కరోనాను నియంత్రించగల drug షధాన్ని యునైటెడ్ స్టేట్స్లో విజయవంతంగా పరీక్షించినట్లు నివేదికలు తెలిపాయి. అమెరికాలోని జార్జియా స్టేట్ యూనివర్శిటీ శాస్త్రవేత్తలు మోల్నుపిరవిర్ అనే...
Read moreఅవసరమైతే కోవిడ్ వ్యాక్సిన్ పంపిణీ కోసం కార్గో విమానాలు, హెలికాప్టర్లతో సహా 100 వ్యవస్థలను భారత వైమానిక దళం (ఐఎఎఫ్) మోహరించింది. టీకా పంపిణీ కోసం కేంద్ర ప్రభుత్వం...
Read moreఅమెరికన్ ఫార్మా దిగ్గజం ఫైజర్ తన కరోనావైరస్ వ్యాక్సిన్ యొక్క అత్యవసర వినియోగ అధికారం కోసం దేశ drug షధ నియంత్రకం - డిసిజిఐ (డ్రగ్స్ కంట్రోలర్...
Read moreరిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బిఐ) హెచ్డిఎఫ్సి బ్యాంకు తన డిజిటల్ 2.0 కార్యక్రమం కింద ప్రారంభించాలన్న కొత్త కార్యకలాపాలను నిలిపివేయాలని సూచించింది మరియు గత రెండు సంవత్సరాలుగా బ్యాంక్ తన ఇంటర్నెట్...
Read moreఈమధ్య కాలంలో ముఖ్యంగా నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చాక ఆయుర్వేద వైద్యానికి ప్రాధాన్యత పెరిగింది. విదేశీ డాక్టర్లు కూడా ఆయుర్వేదం పై వ్యాఖ్యలు చేయడం వాటిని ప్రమోట్...
Read moreఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ విద్యను ప్రోత్సహించడానికి ప్రారంభించిన అన్ని పథకాల మరియు విద్యా సంస్కరణల ఫలితంగా, ఆంధ్రప్రదేశ్ లో ఈ సంవత్సరం రెండు...
Read more'లక్ష్మి విలాస్ బ్యాంక్ లిమిటెడ్ (ఎల్విబి) ను డిబిఎస్ బ్యాంక్ ఇండియా లిమిటెడ్తో కలపడానికి ఆర్బిఐ డ్రాఫ్ట్ స్కీమ్ ను సిద్ధం చేస్తున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. దీనిలో...
Read moreదేశంలో బ్యాంకింగ్ వ్యవస్థలు ఒక్కొక్కటిగా కుప్ప కూలిపోతున్నాయి. బడా వ్యక్తులకు అధిక లోన్లు ఇచ్చి అవి తిరిగి వసూల్ చేయలేక కొన్ని సంస్థలు ఇప్పటికే డిపాజిటర్ల నెట్టి...
Read moreఒక్కసారిగా కరోనా ప్రపంచం మొత్తాన్ని కుదిపేసింది. కరోనా చూపించిన ప్రభావం అంతా ఇంతా కాదు. అమెరికా లాంటి అగ్ర రాజ్యం కూడా కుప్ప కూలింది. కరోనా కేసులను...
Read moreకరోనా వ్యాక్సిన్పై ప్రముఖ నటుడు నందమూరి బాలకృష్ణ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘కరోనాకు వ్యాక్సిన్ రాలేదు... అసలు వ్యాక్సిన్ రాదు’ అని అన్నారు. విర్గో పిక్చర్స్ బ్యానర్పై వస్తున్న...
Read moreతెలంగాణ రాష్ట్రంలో TRS vs BJP పోరు చాలా గట్టిగానే జరుగుతుంది. మొన్న 2019 ఎన్నికల్లో 4 ఎంపీ స్థానాలు గెలిచిన బీజేపీ, నిన్న దుబ్బాక విజయంతో...
Read moreకరోనా బారిన పడిన హీరో రాజశేఖర్ కోలుకున్నారు. హైదరాబాద్ లోని సిటీ న్యూరో సెంటర్ నుంచి ఆయన సోమవారం డిశ్చార్జి అయ్యారని సమాచారం. ఆ ఆసుపత్రి యాజమాన్యానికి...
Read moreతాజాగా.. వైసీపీ కైకలూరు ఎమ్మెల్యే దూలం నాగేశ్వర్ రావు కరోనా బారిన పడ్డారు. గత కొన్ని రోజులుగా ఆయన ఆరోగ్యం సరిగా లేకపోవడంతో కరోనా పరీక్షలు చేయించుకున్నారు....
Read moreటాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి ఆచార్య షూటింగ్ తిరిగి ప్రారంభించే ముందు కరోనా టెస్టు చేయించుకో గా ఆయనకు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ జరిగినట్టు ఆయనే స్వయంగా...
Read moreవాట్సాప్ ఇప్పటికే తన ప్లాట్ఫామ్పై పేమెంట్ సర్వీసుల కోసం ట్రయల్స్ నిర్వహిస్తోంది. గతంలోనే ఈ సేవలు అందుబాటులోకి రావాల్సి ఉంది. అయితే ప్రైవసీ కారణాలరీత్యా ఎన్పీసీఐ వాట్సాప్...
Read moreపండుగ సీజన్ సందర్భంగా ప్రభుత్వోద్యోగులు, ప్రభుత్వ రంగ సంస్థల ఉద్యోగులకు కేంద్ర ఆర్థిక శాఖ లీవ్ ట్రావెల్ కన్సెషన్ (LTC), లీవ్ ట్రావెల్ అలవెన్స్ (LTA) రాయితీలను...
Read moreనేటి పంచాంగం:వారం: సోమవారంతిథి: విదియ రా.01:14నక్షత్రము: కృత్తికా రా.11:50వర్జ్యం: ఉ.10:23 నుంచి మ.12.11 వరకుఅమృత ఘడియలు: రా.08:18శుభసమయం: ఉ.06:50- 07.15, సా.04:10- 04.35దుర్ముహూర్తము: మ.12:14- 12.59, మ.02:31-...
Read moreకరోనా మళ్ళీ వ్యాపించే అవకాశం ఉన్నందున ప్రజలను మాస్కుల వినియోగం, సానిటైజర్ వినియోగం పై మరింతగా అప్రమ్మత్తం చేయాలనీ మంత్రి ఈ సందర్భంగా విద్యాశాఖ అధికారులకు సూచించారు....
Read moreపీఎం నరేంద్ర మోదీ సొంత రాష్ట్రం గుజరాత్ లో పర్యటిస్తున్నారు. రెండ్రోజుల పర్యటన కోసం రాష్ట్రానికి వచ్చిన ఆయన ఇవాళ నర్మదా జిల్లాలోని కెవాడియాలో 'ఆరోగ్య వన్'...
Read moreTS: చలి కాలం ప్రారంభం కావడంతో అమెరికా, యూరప్ దేశాల్లో కరోనా సెకండ్ వేవ్ (రెండో దశ) కేసులు భారీగా నమోదవుతుండటంతో తెలంగాణ అధికారులు అప్రమత్తమయ్యారు. కరోనావైరస్...
Read moreగతకొద్దిరోజులుగా టాలీవుడ్ సినీ హీరో రాజశేఖర్ కరోనా కారణంగా హైదరాబాద్లోని సిటీ న్యూరో సెంటర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న విషయం తెలిసిందే. ఆయన ఆరోగ్యం విషమంగా ఉందంటూ...
Read moreనవంబర్ 2 నుంచి పాఠశాలలు, కాలేజీలుపటిష్టంగా కోవిడ్ రక్షణ చర్యలురోజువిడిచి రోజు పాఠశాలల్లో తరగతులుఒంటిపూట బళ్లురాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం అమరావతి: నవంబర్ 2 నుంచి తిరిగి పాఠశాలలు,...
Read moreప్రతిష్ఠాత్మక తిరుమల తిరుపతి దేవస్థానంలో భాగమైన ఎస్వీబీసీ (శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్) ఛానల్ నూతన ఛైర్మన్గా నెల్లూరు జిల్లా వెంకటగిరి రాజ కుటుంబీకులు, మాజీ ఎమ్మెల్యే...
Read moreదేశంలో అతిపెద్ద రుణదాత స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ( ఎస్బిఐ ) తన వినియోగదారులకు ఏడు రకాల ఎటిఎం-కమ్-డెబిట్ కార్డులను అందిస్తుంది. అధికారిక వెబ్సైట్ ( sbi.co.in ) లో లభించిన సమాచారం ప్రకారం ,...
Read moreనేటి నుంచి జరగాల్సిన రెండో విడత ఎంసెట్ కౌన్సెలింగ్ను ఆపి వేయాలంటూ తెలంగాణ హైకోర్టు జేఎన్టీయూకు ఆదేశాలు జారీ చేసింది. కరోనా కారణంగా ఇంటర్ పరీక్షల ఫీజు...
Read moreనవంబర్ 1 నుంచి గ్యాస్ సిలిండర్ హోమ డెలివరీ నిబంధనల్లో మార్పు చోటుచేసుకోబోతోంది. ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు వచ్చే నెల నుంచి కొత్త రూల్స్ తీసుకువస్తున్నాయి. కన్సూమర్...
Read moreయాదాద్రి ఆలయ ముఖ్య ఆర్కిటెక్ట్, ప్రముఖ కళా దర్శకులు శ్ర్రీ ఆనంద సాయి ఇటీవలే ‘ధార్మిక రత్న’ పురస్కారం అందుకున్నారు. ఈ పురస్కారం స్వీకరించిన క్రమంలో జనసేన...
Read moreనవరాత్రి ఉత్సవాలు దేశమంతా మొదలయ్యాయాయి . ఎక్కడ చూసినా దుర్గా దేవి విగ్రహాలు కనిపిస్తున్నాయి . అయితే ఈ కరోనా వచ్చిన తర్వాత ఇంట్లోనే దుర్గ దేవిని...
Read moreఏళ్ల నుంచి దేశమంతా చర్చగా మారిన , రాజకీయ రచ్చకు కారణం అయిన బాబ్రీ మసీదు కూల్చివేత కేసుకు తెరపడింది. మసీదు కూల్చివేత కేసులో నిందితులుగా ఉన్న మాజీ...
Read moreకరోనా మహమ్మారి నేపథ్యంలో లాక్ డౌన్ నుంచి అన్ లాక్ వైపు వెళ్తున్న తరుణంలో ప్రపంచంలోని పలు వైద్య, పరిశోధనా సంస్థలు కరోనావైరస్ కు వాక్సీన్ తయారీలో...
Read more