ఆంధ్రప్రదేశ్: విశాఖపట్నంలో హిందుస్తాన్ షిప్యార్డ్ లిమిటెడ్లో భారీ క్రేన్ కుప్ప కూలిపోయింది. ఆరుగురు మరణించారని, ఏడుగురు మందికి పైగా గాయపడ్డారని ప్రాథమిక నివేదికలు చెబుతున్నాయి. మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది
Your email address will not be published. Required fields are marked *