ADVERTISEMENT
Telugu Circles - Telugu News - తెలుగు వార్తలు
Friday, January 15, 2021
No Result
View All Result
  • న్యూస్
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • భారత్
    • ప్రపంచం
  • వినోదం
    • సినిమా
      • టాలీవుడ్
      • బాలీవుడ్
    • టీవీ
      • బిగ్ బాస్ తెలుగు
    • ఓటిటి
    • స్పోర్ట్స్
      • ఇండియన్ ప్రీమియర్ లీగ్
  • రాజకీయం
  • మహిళ
  • మీడియా
  • వైరల్
  • అభిప్రాయం
  • ఫ్యాక్ట్ చెక్
  • లైఫ్ స్టైల్
    • ఆహారం
    • ఆరోగ్యం
    • భక్తి
    • మనీ
    • విద్య
  • ENGLISH
  • న్యూస్
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • భారత్
    • ప్రపంచం
  • వినోదం
    • సినిమా
      • టాలీవుడ్
      • బాలీవుడ్
    • టీవీ
      • బిగ్ బాస్ తెలుగు
    • ఓటిటి
    • స్పోర్ట్స్
      • ఇండియన్ ప్రీమియర్ లీగ్
  • రాజకీయం
  • మహిళ
  • మీడియా
  • వైరల్
  • అభిప్రాయం
  • ఫ్యాక్ట్ చెక్
  • లైఫ్ స్టైల్
    • ఆహారం
    • ఆరోగ్యం
    • భక్తి
    • మనీ
    • విద్య
  • ENGLISH
No Result
View All Result
Telugu Circles - Telugu News - తెలుగు వార్తలు
English
No Result
View All Result
ADVERTISEMENT
Home భారత్

భారత్ గుర్తించిన ఉగ్రవాద జాబితాకు.. అమెరికా సంపూర్ణ మద్దతు

September 6, 2019
in భారత్, రాజకీయం
భారత్ గుర్తించిన ఉగ్రవాద జాబితాకు.. అమెరికా సంపూర్ణ మద్దతు
ADVERTISEMENT
Share on TwitterShare on Facebook

భారత్‌కు మోస్ట్ వాంటెడ్ అయిన కరుడుగట్టిన ఉగ్రవాదులైన దావూద్ ఇబ్రహీం, హఫీజ్ సయీద్, జకీవుర్ రెహ్మాన్ లక్వీ, మసూద్‌లను కొత్త ఉగ్రవాద వ్యతిరేక చట్టం ప్రకారం భారత ప్రభుత్వం ఉగ్రవాదులుగా ప్రకటించింది. జైషే మహ్మద్ చీఫ్ మసూద్ అజర్, లష్కరే తాయిబా వ్యవస్థాపకుడు హఫీజ్ ముహమ్మద్ సయీద్‌లను చట్టవిరుద్ధ కార్యకలాపాల (నివారణ) సవరణ చట్టం 1967 ప్రకారం వ్యక్తిగత ఉగ్రవాదులుగా కేంద్రం ప్రకటించింది.

యూఏపీఏ చట్ట సవరణ ప్రకారం వ్యక్తులను కూడా ఉగ్రవాదులుగా ప్రకటించొచ్చు. గతంలో ఏవైనా గ్రూపులు, సంస్థలను మాత్రమే ఉగ్రవాదులుగా ప్రకటించేవారు. ఇప్పుడు యూఏపీఏ చట్టానికి సవరణలు చేయడంతో వ్యక్తులను కూడా ఉగ్రవాదులుగా ప్రకటించే అవకాశం దక్కింది. మౌలానా మసూద్ అజర్ ఉగ్రవాద కార్యకలాపాల్లో పాలుపంచుకుంటున్నాడని, కాబట్టి అతడిని ఈ చట్టం కింద ఉగ్రవాదిగా పేర్కొన్నట్టు హోం మంత్రిత్వ శాఖ పేర్కొంది. అలాగే, హఫీజ్ ముహమ్మద్ సయీద్ ఉగ్రవాద కార్యకలాపాల్లో పాల్గొంటున్నాడని, అందుకే అతడిని కూడా ఈ చట్టం కింద ఉగ్రవాదిగా ప్రకటించినట్టు కేంద్రం వివరించింది.

ADVERTISEMENT

మరోవైపు, కొత్త యూఏపీఏ చ‌ట్టం ప్ర‌కారం మ‌సూద్ అజ‌ర్‌, హ‌ఫీజ్ స‌యీద్‌, దావూద్ ఇబ్ర‌హీం, జ‌కీర్ ఉర్ ర‌హ్మాన్ ల‌ఖ్వీల‌ను ఉగ్ర‌వాదులుగా ప్రకటిస్తూ భారత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి అమెరికా సంపూర్ణ మద్దతు ప్రకటించింది. భార‌త ప్ర‌భుత్వం చేసిన ప్ర‌క‌ట‌న‌ను అమెరికా స్వాగ‌తించింది. భార‌త నిర్ణ‌యాన్ని మ‌ద్ద‌తు ఇస్తున్న‌ట్లు యాక్టింగ్ అసిస్టెంట్ సెక్ర‌ట‌రీ ఫ‌ర్ సౌత్ అండ్ సెంట్ర‌ల్ ఆసియా అధిప‌తి అలిస్ వెల్స్ ట్వీట్ చేశారు.

ADVERTISEMENT
Tags: AmericaIndiaterroristsUAPA
TweetSendShare
ADVERTISEMENT
ADVERTISEMENT

లేటెస్ట్ న్యూస్

కొడుకుని పోల్ కి కట్టేసి నిప్పటించిన తల్లి కూతుర్లు

కొడుకుని పోల్ కి కట్టేసి నిప్పటించిన తల్లి కూతుర్లు

పాకిస్థాన్ లో  పవర్ కట్ … దేశమంతా చీకట్లో

పాకిస్థాన్ లో పవర్ కట్ … దేశమంతా చీకట్లో

నాసా యాప్ డెవలప్‌మెంట్ ఛాలెంజ్ విజేత జట్టులో భారత విద్యార్థి

నాసా యాప్ డెవలప్‌మెంట్ ఛాలెంజ్ విజేత జట్టులో భారత విద్యార్థి

బ్రేకింగ్ – ఆసుపత్రిలో అగ్ని ప్రమాదం..10 మంది పసి పిల్లలు మృతి

బ్రేకింగ్ – ఆసుపత్రిలో అగ్ని ప్రమాదం..10 మంది పసి పిల్లలు మృతి

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఎకౌంటు ని సస్పెండ్ చేసిన ట్విట్టర్

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఎకౌంటు ని సస్పెండ్ చేసిన ట్విట్టర్

లవర్ తో వెరైటీగా సెక్స్ చేద్దామని ప్రాణాలు పోగొట్టుకున్న యువకుడు

లవర్ తో వెరైటీగా సెక్స్ చేద్దామని ప్రాణాలు పోగొట్టుకున్న యువకుడు

బ్రేకింగ్- ఏపీలో పంచాయితీ ఎన్నికలకు ఉత్తర్వులు

బ్రేకింగ్- ఏపీలో పంచాయితీ ఎన్నికలకు ఉత్తర్వులు

అమెరికాలో అల్ల కల్లోలం.. క్యాపిటల్ భవనం వద్ద ఉద్రిక్త పరిస్థితులు

అమెరికాలో అల్ల కల్లోలం.. క్యాపిటల్ భవనం వద్ద ఉద్రిక్త పరిస్థితులు

టీడీపీ మాజీ మంత్రి అఖిలప్రియకు 14 రోజుల రిమాండ్‌..చంచల్‌గూడ జైలుకు తరలించిన పోలీసులు

టీడీపీ మాజీ మంత్రి అఖిలప్రియకు 14 రోజుల రిమాండ్‌..చంచల్‌గూడ జైలుకు తరలించిన పోలీసులు

కేసీఆర్ బంధువు కిడ్నాప్ కేసులో టీడీపీ నేత భూమా అఖిల ప్రియ

కేసీఆర్ బంధువు కిడ్నాప్ కేసులో టీడీపీ నేత భూమా అఖిల ప్రియ

Breaking News | విశాఖ పరవాడ ఫార్మాసిటీలో అగ్నిప్రమాదం

Breaking News | విశాఖ పరవాడ ఫార్మాసిటీలో అగ్నిప్రమాదం

మరో పెళ్లి చేసుకున్న దర్శకుడు కె రాఘవేంద్ర రావు కోడలు

మరో పెళ్లి చేసుకున్న దర్శకుడు కె రాఘవేంద్ర రావు కోడలు

బ్రేకింగ్ | బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్ తమ్ముళ్లపై కేసు నమోదు..

బ్రేకింగ్ | బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్ తమ్ముళ్లపై కేసు నమోదు..

7 ఏళ్ళ బాలుడు – 7 కేజీల బరువు

7 ఏళ్ళ బాలుడు – 7 కేజీల బరువు

మరో నలుగురిలో కరోనా కొత్త జాతి, దేశవ్యాప్తంగా 42

మరో నలుగురిలో కరోనా కొత్త జాతి, దేశవ్యాప్తంగా 42

పిఎంసి బ్యాంక్ కుంభకోణం: ఈడీ ఎదుట హాజరైన శివసేన ఎంపీ సంజయ్ రౌత్ భార్య వర్షా రౌత్

పిఎంసి బ్యాంక్ కుంభకోణం: ఈడీ ఎదుట హాజరైన శివసేన ఎంపీ సంజయ్ రౌత్ భార్య వర్షా రౌత్

రైతులతో 7 వ సారి ఫెయిల్ అయిన కేంద్రం చర్చలు..

రైతులతో 7 వ సారి ఫెయిల్ అయిన కేంద్రం చర్చలు..

మోడీకి దీదీ లేఖ.. నేతాజీ పుట్టినరోజును జాతీయ సెలవుదినంగా ప్రకటించండి

మోడీకి దీదీ లేఖ.. నేతాజీ పుట్టినరోజును జాతీయ సెలవుదినంగా ప్రకటించండి

12 ఏళ్ళ పై వయసు గల పిల్లలపై కూడా కోవాక్సిన్ టీకా ట్రయల్స్

12 ఏళ్ళ పై వయసు గల పిల్లలపై కూడా కోవాక్సిన్ టీకా ట్రయల్స్

మా టీకా పై రాజకీయం వద్దు – భారత్ బయోటెక్ ఎండీ

మా టీకా పై రాజకీయం వద్దు – భారత్ బయోటెక్ ఎండీ

26/11 ముంబై దాడి సూత్రధారి జాకీ-ఉర్-రెహ్మాన్ లఖ్వీని టెర్రర్ ఫండింగ్ కేసులో అరెస్ట్ చేసిన పాకిస్తాన్

26/11 ముంబై దాడి సూత్రధారి జాకీ-ఉర్-రెహ్మాన్ లఖ్వీని టెర్రర్ ఫండింగ్ కేసులో అరెస్ట్ చేసిన పాకిస్తాన్

వావ్ వాట్సాప్ | నిన్న ఒక్క రోజే 1.4 బిలియన్ వాయిస్ & వీడియో కాల్స్ చేసామాట

వావ్ వాట్సాప్ | నిన్న ఒక్క రోజే 1.4 బిలియన్ వాయిస్ & వీడియో కాల్స్ చేసామాట

నేను వ్యాక్సిన్ వేసుకోను – బీజేపీని ఎలా నమ్ముతాం ?

నేను వ్యాక్సిన్ వేసుకోను – బీజేపీని ఎలా నమ్ముతాం ?

బ్రేకింగ్ | కొత్త కరోనా చిన్న పిల్లలపైనే ఎక్కువ ప్రభావం.. పసి పిల్లల నుండి 19 ఏళ్ళ లోపు వారే టార్గెట్

బ్రేకింగ్ | కొత్త కరోనా చిన్న పిల్లలపైనే ఎక్కువ ప్రభావం.. పసి పిల్లల నుండి 19 ఏళ్ళ లోపు వారే టార్గెట్

బ్రేకింగ్ | సౌరవ్ గంగూలీకి గుండె పోటు

బ్రేకింగ్ | సౌరవ్ గంగూలీకి గుండె పోటు

లిటిల్ ప్రిన్సెస్ సితార ఇంటర్వ్యూ

లిటిల్ ప్రిన్సెస్ సితార ఇంటర్వ్యూ

భారతదేశంలో COVID-19 వ్యాక్సిన్: దేశంలోని మొట్టమొదటి కరోనా వ్యాక్సిన్ కోవిషీల్డ్  అత్యవసర వినియోగానికి అనుమతి

భారతదేశంలో COVID-19 వ్యాక్సిన్: దేశంలోని మొట్టమొదటి కరోనా వ్యాక్సిన్ కోవిషీల్డ్ అత్యవసర వినియోగానికి అనుమతి

కిసాన్ ఆందోళనకు 37 వ రోజు: యుపి గేట్ వద్ద గుండెపోటుతో 60 ఏళ్ల రైతు మరణించాడు

కిసాన్ ఆందోళనకు 37 వ రోజు: యుపి గేట్ వద్ద గుండెపోటుతో 60 ఏళ్ల రైతు మరణించాడు

సెయిల్ చైర్‌పర్సన్‌గా సోమ మండల్ బాధ్యతలు స్వీకరించారు

సెయిల్ చైర్‌పర్సన్‌గా సోమ మండల్ బాధ్యతలు స్వీకరించారు

భారతదేశంలో కరోనా యొక్క కొత్త జాతి బారిన పడిన మరో నలుగురు, మొత్తం రోగుల సంఖ్య 29 కి చేరుకుంది

భారతదేశంలో కరోనా యొక్క కొత్త జాతి బారిన పడిన మరో నలుగురు, మొత్తం రోగుల సంఖ్య 29 కి చేరుకుంది

ADVERTISEMENT
ADVERTISEMENT
Telugu Circles - Telugu News - తెలుగు వార్తలు

Navigate Site

  • About Us
  • Advertise
  • Privacy & Policy
  • Contact

Follow Us

No Result
View All Result
  • న్యూస్
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • భారత్
    • ప్రపంచం
  • వినోదం
    • సినిమా
      • టాలీవుడ్
      • బాలీవుడ్
    • టీవీ
      • బిగ్ బాస్ తెలుగు
    • ఓటిటి
    • స్పోర్ట్స్
      • ఇండియన్ ప్రీమియర్ లీగ్
  • రాజకీయం
  • మహిళ
  • మీడియా
  • వైరల్
  • అభిప్రాయం
  • ఫ్యాక్ట్ చెక్
  • లైఫ్ స్టైల్
    • ఆహారం
    • ఆరోగ్యం
    • భక్తి
    • మనీ
    • విద్య
  • ENGLISH